తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పదవ వార్షికోత్సవ వేడుకలను హైకోర్టులో ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పదవ వార్షికోత్సవ వేడుకలను హైకోర్టులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నవీన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 

హైకోర్టు మైదానంలో జరిగిన వేడుకలకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు లీగల్ సెల్ సభ్యులు హాజరయ్యారు. డాక్టర్ వైష్ణవి సాయినాథ్ బృందం శాస్త్రీయ నృత్యం మరియు రాజ్ కుమార్ బృందం చేసిన పేరిణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైకోర్టు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ పి.నవీన్‌రావు కళాకారులను అభినందించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *