‘ఎఫ్ 2’ చిత్రానికి, అనీల్ రావిపూడికి ఇండియన్ పనోరమ అవార్డ్స్
‘ఎఫ్ 2’ చిత్రానికి, అనీల్ రావిపూడికి ఇండియన్ పనోరమ అవార్డ్స్ 2019 సంక్రాంతి సినిమాల బరిలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2..ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. కమర్షియల్
Read more‘ఎఫ్ 2’ చిత్రానికి, అనీల్ రావిపూడికి ఇండియన్ పనోరమ అవార్డ్స్ 2019 సంక్రాంతి సినిమాల బరిలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2..ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. కమర్షియల్
Read moreహైదరాబాద్ వదర బాధితుల సహాయార్ధం 1 కోటి 50 లక్షలు విరాళం ప్రకటించిన రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ ను ముంచెత్తిన అకాల వర్షాలు చాలామందిని నిరాశ్రయులను చేసింది.
Read moreటాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ‘చిత్రపటం’ కవి ఫిల్మ్ సిటీ సమర్పణలో, శ్రీ క్రియేషన్స్ పతాకంపై పార్వతీశం(నూకరాజు), శ్రీవల్లి హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు బండారు దానయ్య కవి
Read moreప్రియమణి ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా దర్శకుడు రాజేష్ టచ్రివర్ ‘సైనైడ్’ జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్రివర్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత
Read moreజయం’ రవి, ‘అరవింద్స్వామి’ ల సూపర్హిట్ సినిమా ‘బోగన్’ ట్రైలర్ విడుదల ఇటీవల ‘బోగన్’ చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నారనే ప్రకటన రాగానే, ప్రేక్షకుల నుంచి
Read moreనితిన్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ చిత్రం ”చెక్” నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకం పైవి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘చెక్‘ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో రకుల్ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘ చెక్ ‘ టైటిల్, ప్రీ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ఈసినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ- ”చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది . ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ చివరి దశ లో ఉంది ” అని చెప్పారు. నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ- ” నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లోసినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఎవరు ఎవరికి ఎలా చెక్పెడతారనేది చివరి వరకూ తెలియదు. ఇంత వరకు నితిన్ ఈ తరహా పాత్ర చేయలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం కనిపిస్తుంది. చంద్రశేఖర్ యేలేటిమేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పంథాలోనే ఉంటూవాణిజ్య అంశాల మేళవింపుతో ఈ సినిమా ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియావారియర్ ల పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి.రకుల్ ఇంతకు ముందు మా సంస్థ లో’లౌక్యం‘ చేసింది. ప్రియా వారియర్ కి తెలుగు లో ఇదే తొలి చిత్రం. ఈ నెల 12 నుంచినెలాఖరువరకూ షెడ్యూల్ చేస్తాం. దాంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తవుతుంది. ఇతరవిశేషాలు త్వరలోనే వెల్లడిస్తాం” అని తెలిపారు. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ,త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం
Read moreద్విభాషా చిత్రం షూటింగ్ పునఃప్రారంభించిన శర్వానంద్ హీరో శర్వానంద్ లాక్డౌన్ సడలింపుల తర్వాత తన సినిమాల షూటింగ్ను పునఃప్రారంభించేందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఎట్టకేలకు,
Read moreశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి ఆశ్రమం పై దివంగత గాన గంధర్వుడు ఎస్.పి.బాలు ఆఖరి భక్తి పాట- బాలు గారితో నేనూ గొంతు కలపడం నా
Read moreఅక్కినేని నాగచైతన్య రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ `ఒరేయ్ బుజ్జిగా..` ట్రైలర్. యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో
Read moreవిజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబినేషన్లో మూవీ అనౌన్స్ చేసిన యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో
Read more